గుండారం గ్రామ రైతు సంఘం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో ఆదివారం రైతు సంఘం ను రైతుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

రైతు సంఘం అధ్యక్షులుగా గుంటి పర్శరాములు, ఉపాధ్యక్షులు భూక్య శ్రీనివాస్ నాయక్, ప్రధాన కార్యదర్శి మూడవత్ భోజ్యా నాయక్, కార్యదర్శి జజ్జరి బాలయ్య, క్యాషియర్ గంజి వేణు ,సహాయ కార్యదర్శి గా గుడేపు శ్రీకాంత్, మోగుటం నర్సయ్య ,కార్యవర్గ సభ్యులుగా మైదంపల్లి సతీష్ రావు, రైటర్ గా నవీన్ నమిలికొండ, జంగం నరేష్, సభ్యులుగా లాకవత్ మాన్నిరం, గుగులోత్ గణేష్ ,మహిపాల్ ఏనుగుల, గూడెపు ప్రశాంత్ ,సిద్దాల బాలయ్య ,సిద్ధాల లచ్చయ్య , గ్రామ రైతుల ను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గంకు గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్, ఉపసర్పంచ్ సిద్దాల బాలయ్య ,గ్రామ పాలకవర్గం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ రైతు సమస్యల కోసం కృషి చేయాలని తెలిపారు.

అలాంటి సినిమా తీద్దామని నాని ఎంతో ఆశపడ్డారు కానీ నవీన్ పొలిశెట్టి బ్రేక్ వేశారు..?