నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చిన టీటీడీ అర్చకులు...

అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు.

హాజరైన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు.

AP CM Jagan : అన్ని వర్గాలకు సంక్షేమ పాలన..: సీఎం జగన్