దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

విజయవాడ, ఇంద్రకీలాద్రి: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ.

సమర్పించిన టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు.

ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో, పాలకమండలి ఛైర్మెన్, అర్చకులు.

టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు పాయింట్స్.

అమ్మవారి ఆశీస్సులు భక్తులందరి పైనా ఉండాలి.భక్తి భావం, సేవా భావం ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు ఉంటాడు.

భక్తి భావం తో ప్రతి ఒక్కరూ ఉండాలి.దసరా కు ఎక్కడ అసౌకర్యం లేకుండా వసతులు కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా అభినందనీయం.అమ్మవారిని అందరిని చేరువ చేసేలా చర్యలు తీసుకున్నారు.

దుర్గ గుడి పాలకమండలి చైర్మెన్ కర్నాటి రాంబాబు పాయింట్స్.టీటీడీ నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో శ్రీవారి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అలానే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కూడా మా ఇంద్రకీలాద్రి తరుపు నుండి పట్టు వస్త్రాలు సమర్పించేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం నిరసన.. ఉద్రిక్తత