నల్గొండ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

నల్గొండ జిల్లా లోని పసునూరులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది, ప్రచారం చేస్తున్న బీజేపీ, టీ ఆర్ ఎస్ ల మధ్య ఘర్షణ చెలరేగింది.

బీజేపీ శ్రేణుల ప్రచారానికి టీ ఆర్ ఎస్ ప్రచారం రథం ఎదురయింది.ప్రచర రథం సౌండ్ ఆపేయాలని బీజేపీ శ్రేణులు తెలిపాయి.

ఎందుకు ఆపాలని టీ ఆర్ ఎస్ ప్రచారం రథం సిబ్బంది ప్రశించారు, దింతో టీఆర్ఎస్ సిబ్బంది పై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.

ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.రంగంలో కి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు.

నెగిటివిటీని తట్టుకుని సంచలనాలు సృష్టించిన దేవర.. ఈ ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందిగా!