ఈనెల 19న మునుగోడులో టీఆర్ఎస్ స‌భ‌..!

మునుగోడు ఉపఎన్నిక రానుండ‌టంతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.బైపోల్ పై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌రికొత్త వ్యూహాల‌తో ముందుకెళ్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే మునుగోడుపై దృష్టి సారించిన అధికార టీఆర్ఎస్ ఈనెల 19న భారీ బ‌హిరంగ స‌భ పెట్టే యోచ‌న‌లో ఉంది.

కాగా, ఈ స‌భ‌కు సీఎం కేసీఆర్ స‌హా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు హాజ‌రుకానున్నారు.

ఇప్ప‌టికే బీజేపీ ఈనెల 21న స‌భ నిర్వ‌హించ‌నుండ‌గా.దానికంటే ముందే టీఆర్ఎస్ స‌భ పెట్టాల‌ని అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్.. ఓజీ సినిమాపై థమన్ అంచనాలు పెంచేస్తున్నారా?