ఈటల రాజేందర్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆరెస్ నేతల పిర్యాదు

బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారు.

ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు పిర్యాదు చేశాం.బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన టీఆరెస్ పార్టీ నేతలు.

బీజేపీ అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆరెస్ నేత గట్టు రామచంద్రరావు.

రూ.200 కోట్ల ఆస్తిని దానం చేసి భిక్షాటన చేస్తున్న జంట.. వీళ్లు గ్రేట్ అంటూ?