పాయకరావుపేట విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన దళితులు..
TeluguStop.com
అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో దళితులకు వేలల్లో కరెంట్ బిల్లులు రావడం పై పాయకరావుపేట విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన దళితులు.
అంబెడ్కర్ విగ్రహం వద్ద నుండి సబ్ స్టేషన్ వరకూ ర్యాలీ.సబ్ స్టేషన్ ఎదుట బైటాయింపు.
పి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.సి.
ఎం.డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
అధిక కరెంట్ బిల్లులు వచ్చిన దళితులకు మద్దతు తెలిపిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.