ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పనిసరి – ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సుదీర్ఘ కాలంగా పనిచేసిన గరుగుల కృష్ణ హరిని ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు రాచర్ల వెంకన్న చందుర్తి మండలం కిష్టంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు,ఆర్.

ఇంద్రాదేవి చీర్లవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు, ఏ.జయశ్రీ ముస్తాబాద్ మండలం గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బదిలీ పై వెళ్లారు.

బదిలీ పై వెళుతున్న విషయం తెలుసుకుని పాఠశాలకు వెళ్లి వారు పాఠశాలకు చేసిన సేవలను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ వారు పాఠశాలకు అందించిన సేవలను కొనియాడారు.

వాలంటీర్ల కొనసాగింపు పై చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ