రాజస్థాన్లో పట్టాలు తప్పిన ట్రైన్.. పలువురికి గాయాలు
TeluguStop.com
రాజస్థాన్లో ట్రైన్ పట్టాలు తప్పింది.పాలి సమీపంలో సూర్యనగరి ఎక్స్ప్రెస్లోని ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంలో సుమారు పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ముంబై నుంచి సూర్యనగరి ఎక్స్ప్రెస్ జోధ్పూర్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
స్పేస్ నుంచి సన్సెట్ని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..