తిరుపతిలో విషాద ఘటన... భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం...

తిరుపతిలో విషాద ఘటన.భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జి వద్ద ఘటన.

వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకున్న వర్షపు నీటీలో చిక్కుకున్న ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనంనవ వధువు సంధ్య మృతి మరో చిన్నారికి అస్వస్థతఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బేబ పరిస్థితి నిలకడ.

కుటుంబాన్ని కాపాడిన ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు .

రోజుకు మూడుసార్లు తన రూపాన్ని.. మార్చుకునే అమ్మవారు.. ఎక్కడో తెలుసా..?