సంగారెడ్డి జిల్లాలో విషాదం..చర్చి కూలి నలుగురు మృతి!

సంగారెడ్డి జిల్లాలో( Sangareddy District ) విషాద ఘటన చోటు చేసుకుంది.కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి( Church ) కూలి నలుగురు మృత్యువాత పడ్డారు.

శిథిలాల కింద మరో నలుగురు కూలీలు చిక్కుకుని పోయారని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆగిపోయిన అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ కారణం ఏంటంటే..?