మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఆరుగురు మృత్యువాత

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.మల్కాలం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు.

మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతులంతా హైదరాబాద్ అంబర్ పేట్ వాసులుగా గుర్తించారు.ఓ ఫంక్షన్ కోసం అంబర్ పేట నుంచి జవహార్ నగర్ వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో సరదాగా ఈతకు వెళ్లి మృతిచెందారు.

పుష్ప 2 కు బోలెడు అవార్డులు.. అల్లు అర్జున్ కి రిప్లై ఇచ్చిన నాని!