సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

పత్తికి గిట్టుబాటు ధర, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.పత్తి క్వింటాల్ కు రూ.

15 వేల చొప్పున ఇవ్వాలని, వెంటనే రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

కౌలు రైతులకు కూడా అన్ని రకాల పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ 8: సోనియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అలా చేసిందేమిటి?