బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

నారాయణపేట జిలలా మద్దూరులో నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పేదలకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని చెప్పారు.తెలంగాణలో ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే కన్పిస్తున్నాయని ఆరోపించారు.

మహిళలు, మైనార్టీలకు రక్షణ కరువైందన్న రేవంత్ రెడ్డి మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

ఆ హావభావాలు చూపెట్టగల నటి ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ?