రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళి.. షూటింగ్‎లకు సెలవు.!

తెలుగు పత్రికా రంగంలో పేరుగాంచిన రామోజీరావు మృతికి టాలీవుడ్( Tollywood ) నివాళి అర్పించింది.

ఈ మేరకు రేపు షూటింగ్ లకు ఫిల్మ్ ఛాంబర్ సెలవు ప్రకటించింది.రామోజీరావు మృతికి సంతాపంగా రేపు షూటింగ్ లకు సెలవని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్( Film Chamber Secretary Damodar Prasad ) తెలిపారు.

రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వెల్లడించారు.ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, కేసీఆర్, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.

అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తారక్ నీల్ కాంబో మూవీలో రుక్మిణి వసంత్.. టాలెంటెడ్ బ్యూటీకే ఛాన్స్ దక్కిందా?