సచివాలయంలో మంత్రి పేర్ని నాని తో సినీ పెద్దలు భేటీ

H3 Class=subheader-styleఅమరావతి:/h3p సచివాలయంలో మంత్రి పేర్ని నాని తో సినీ పెద్దలు భేటీ.

సమావేశానికి హాజరైన దిల్ రాజు, అలంకార ప్రసాద్, బన్నివాసు, ప్రసాద్, వంశీ.గంట పాటు కొనసాగిన సమావేశం.

సినీ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.ప్రభుత్వం వైపు నుండి కొంత సమాచారం అడిగారు దాని గురించి సమాచారం ఇచ్చేందుకు వచ్చాము.

ఏమి సమాచారం అడిగారు ఆన్న ప్రశ్నకు మంత్రి మీకు తెలియజేస్తారు అన్న దిల్ రాజు.

కరోన టైం లో సినిమా హాళ్ల కు విద్యుత్ చార్జీల బకాయిలపై పెనాల్టీల విషయం లో చర్చించినట్లు సమాచారం.

బతుకమ్మ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి(వీడియో)