నేడు మునుగోడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బన్సల్

నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.

గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు.

ముందుగా బీజేపీ ఎన్నికల కమిటీలో ఆయన సమావేశం కానున్నారు.అనంతరం ఉపఎన్నిక సన్నద్ధతపై చర్చించి, పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా