మెదక్ జిల్లా వెల్దుర్తిలో పులి సంచారం కలకలం
TeluguStop.com
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శంశిరెడ్డిపల్లి తండాలో గేదెపై దాడి చేసి చంపేసింది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి తమను కాపాడాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కోచింగ్ లేకుండానే ఆరు ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ కూతురు.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!