రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు మృతి

షాద్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు మృతి

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి.. కల్పన సంచలన వ్యాఖ్యలు వైరల్!

తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి.. కల్పన సంచలన వ్యాఖ్యలు వైరల్!