శ్రీరాముని లోని ఈ గుణాలు ఎవరిలో ఉన్నా వారు పుణ్యపురుషులే..!

అధర్మాన్ని జయించి రావణుని సంహరించి అతని బారి నుంచి సీతను రక్షించిన పురుషోత్తముడు రాముడని పెద్దవారు చెబుతూ ఉంటారు.

శ్రీరాముడు( Sri Rama ) ఎప్పుడూ నీతిని, సత్యాన్ని మాత్రమే పలికేవాడు.శ్రీరాముని మంచి గుణాలే ఆయనను మర్యాద పురుషోత్తమా అని పిలిచేలా చేశాయి.

ఒక వ్యక్తి శ్రీరాముని యొక్క లక్షణాలను కలిగి ఉంటే విజయపథంలో నడుస్తాడు.మన జీవితంలో శ్రీరాముని గుణాలకు అలవర్చుకుంటే సంతోషం, శ్రేయస్సు ఉంటుంది.

శ్రీరామునిలోని ఎలాంటి గుణాలు అలవాటు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముఖ్యంగా చెప్పాలంటే సహనం, ధైర్యం( , Patience ) ఉన్న వారు జీవితంలో ఏదైనా సాధిస్తారని పెద్దవాళ్లు చెబుతుంటారు.

శ్రీరాముడు ఎంత కఠినమైన సమయాలలో కూడా సమస్యలను ఎంతో ఓర్పుతో పరిష్కరించాడు.14 సంవత్సరాల వనవాసాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పూర్తి చేశాడు.

ఒక వ్యక్తి శ్రీరాముని లోని ఈ గుణాన్ని పొందినట్లయితే అతను కూడా ఖచ్చితంగా విజయపథంలో పయనిస్తాడు.

శ్రీరాముని స్వభావం ఎప్పుడు దయతో ఉంటుంది.సన్యాసి వేషంలో, రాజు హోదాలో అందరి పట్ల సమానమైన దయాభావాన్ని చూపించాడు.

సుగ్రీవుడి( Sugriva )కి రాజ్యాన్ని ఇవ్వడం,పేద శబరి ప్రసాదించిన పండ్లను ప్రేమతో, గౌరవంతో తినడం శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని, దయను తెలియజేస్తుంది.

"""/" / ఇంకా చెప్పాలంటే అయోధ్య( Ayodhya ) రాజుగా 14 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ శ్రీరాముడు అక్కడ కలుసుకున్న ప్రతి ఒక్కరికి మంచి స్నేహితుడిగా ఉన్నాడు.

ఈ స్నేహాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు.పడవ నడిపివారిని, సుగ్రీవుడిని, విభీషణుడిని అందరినీ స్వాగతించాడు.

అంతేకాకుండా ప్రసుత సమాజంలో సోదరుల పై ప్రేమ ఉన్న వారిని చాలా అరుదుగా చూస్తున్నాం.

కానీ 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత కూడా తన తమ్ముళ్లు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల పట్ల ఆయనకున్న అభిమానం,ప్రేమ అయోధ్య వదిలి వెళ్లే ముందు కూడా అలాగే ఉంది.

ఈ శ్రీరాముని గుణాలను మన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా మనం మంచి జీవితంలో సంతోషంగా గడపవచ్చు.

శ్రీరాముని ఈ గుణాలు మిమ్మల్ని ఎప్పుడూ ఇతరులకు హాని చేయకుండా సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి.

పెద్దపల్లి బీజేపీలో రోడ్డెక్కిన అంతర్గత విభేదాలు..!!