హీరోల కన్నా హీరోయిన్స్ ఎక్కువ పారితోషకం తీసుకున్న సినిమాలు ఇవే !

ఏ సినిమాలో అయినా హీరో మాత్రమే ఎక్కువ శాతం బాధ్యతను భుజాలపై మోస్తారు ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లడం, ప్రమోషన్స్ చేయడం వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ కు కొల్లగొట్టేలా చేయడం హీరో బాధ్యత .

అందుకే ఏ చిత్రం అయినా సరే రెడీ అవుతుంది అంటే హీరో ఎవరు అని ముందుగా అందరూ అడుగుతూ ఉంటారు.

మరి అలాంటి హీరోకి పారితోషకం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.హీరోయిన్లతో పోలిస్తే హీరోల రెమ్యూనరేషన్ డబల్, త్రిబుల్ ఉండే అవకాశం ఉంటుంది.

కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు.

అలా హీరోలను మించి రెమ్యునరేషన్ తీసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరు ? ఆ చిత్రాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleనయనతార/h3p """/" / రాజా రాణి సినిమాలో( Raja Rani Movie ) ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్.

నయనతార( Nayanthara ) అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండడంతో ఆ సినిమాలో నటించిన నజియా, ఆర్య, జై కన్నా కూడా ఆమె పారితోషకం డబల్ ఉండేదట.

H3 Class=subheader-styleఅనుష్క శెట్టి/h3p """/" / మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) సినిమాలో అనుష్క( Anushka ) రెమ్యూనరేషన్ హీరో నవీన్ పోలిశెట్టి కన్నా ఎక్కువగా ఉండడం విశేషం.

ఎందుకంటే అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండగా చిన్న హీరోగా నవీన్ పోలిశెట్టి ఉన్నాడు అందుకే అతడి కన్నా కూడా ఆమె పారితోషకం ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleప్రియాంక చోప్రా/h3p """/" / హీరో రామ్ చరణ్( Ram Charan ) తెలుగు మరియు హిందీలో తీసిన సినిమా తుఫాన్.

( Toofan ) ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా నటించింది.

రామ్ చరణ్ తో పోలిస్తే ప్రియాంక రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉండేది.ఎందుకంటే ప్రియాంక అప్పటికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఈ హీరోయిన్స్ పారితోషకం ఇలా ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం వీరు నటించిన హీరోలు చిన్న హీరోలు కావడమే.

ఆ సమయానికి వీరు స్టార్ హీరోయిన్స్ గా చెలామణి కావడం కూడా ఒక కారణం.

రెండో బిడ్డ పుట్టాక ఇంటి నుంచి టెంట్‌కి మారిన తండ్రి.. ఎందుకో తెలిస్తే..?