మైలవరం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.అక్కడి తెలుగు తమ్ముళ్లు తిరుగువావుట ఎగుర వేసినట్లు తెలుస్తోంది.

పార్టీ సీనియర్ నేత దేవినేని నాన్ లోకల్ అంటున్నారు అక్కడి స్థానిక టీడీపీ నేతలు.

ఈ క్రమంలోనే దేవినేని ఉమకు వ్యతిరేకంగా బొమ్మసాని భారీ సభను నిర్వహించారు.ఆత్మీయ సమావేశం పేరిట సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దేవినేని తీరుపై బొమ్మసాని నిరసన వెళ్లగక్కారు.

అండర్ ఆర్మ్స్ ను వైట్ గా బ్రైట్ గా మార్చే వండర్ ఫుల్ రెమెడీ ఇది!