మైలవరం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.అక్కడి తెలుగు తమ్ముళ్లు తిరుగువావుట ఎగుర వేసినట్లు తెలుస్తోంది.

పార్టీ సీనియర్ నేత దేవినేని నాన్ లోకల్ అంటున్నారు అక్కడి స్థానిక టీడీపీ నేతలు.

ఈ క్రమంలోనే దేవినేని ఉమకు వ్యతిరేకంగా బొమ్మసాని భారీ సభను నిర్వహించారు.ఆత్మీయ సమావేశం పేరిట సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దేవినేని తీరుపై బొమ్మసాని నిరసన వెళ్లగక్కారు.

‘బస్సుల్లో డ్యాన్సులు ‘ స్పందించిన కేటీఆర్