ఉస్మానియా ఆస్పత్రిలో సరైన వసతులు లేవు.. గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని తనిఖీ చేశారు.తాను ఎవరినీ తప్పుపట్టేందుకు ఉస్మానియా ఆస్పత్రికి రాలేదని తెలిపారు.

పేదలకు సరైన వైద్యం అందాలని పేర్కొన్నారు.ఉస్మానియా ఆస్పత్రి భవనం కట్టి వందల ఏళ్లు అవుతుందన్న ఆమె ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడుతున్నారని చెప్పారు.

వైద్యులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితిలో పని చేస్తున్నారని వెల్లడించారు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?