అమాత్యులకు ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ ఈవో

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి( Vemulawada ) సన్నిధానంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమౌతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) లను రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు.

సోమవారం హైదరాబాద్లోని మంత్రుల కార్యాలయాల్లో ఈవో మర్యాదపూర్వకంగా కలుసుకొని .

ఆహ్వాన పత్రికను వేరువేరుగా అందించారు.అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్( Anil Kumar ) ను ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ కలిసి.

ఆహ్వాన పత్రికను అందజేశారు.

రోజు నైట్ ఈ మిరాకిల్ క్రీమ్ ను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వల‌యాలు పరార్!