యువతి మిస్సింగ్..కేసు నమోదు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన బండారి సుజాత (27) అనే యువతి సోమవారం ఉదయం లేచేసరికి తన కూతురు సుజాత కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని అడిగి తెలుసుకున్నప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

తండ్రి బండారి బాబు ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ పేర్కొన్నారు.

ఇట్స్ అఫీషియల్.. ఆరోజు నుంచి బిగ్ బాస్ షో.. ఈ షో టైమింగ్స్ ఏంటంటే?