నిజాం ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారు: అసదుద్దీన్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.1948 జూన్ 15న ఇచ్చిన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాద్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందన్నారు.

ఆ డ్రాఫ్ట్ ను ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగేది కాదని చెప్పారు.

నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని.ఆర్టికల్ 370 కన్నా ఎక్కుల లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అసదుద్దీన్ విమర్శించారు.

విశ్వంభర ట్రోల్స్ విషయంలో దిద్దుబాటు జరుగుతుందా.. ఆ తప్పులు చేస్తే ఇబ్బందే!