సంచలనం సృష్టిస్తున్న అశిరెడ్డిపల్లి యువకుడి అదృశ్యం ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కాల దేవి గంగరాజు అనే యువకుడు నిన్న అదృశ్యం కాగా.

కుటుంబ సభ్యులు చందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో, ఓ వ్యవసాయ బావి లో గజ ఈతగాలతో ఆచూకీ కోసం వెతకగా శుక్రవారం ఉదయం గంగరాజు ఆశి రెడ్డి పల్లె గ్రామ నర్సరీ పక్కన కాలువలో కొబ్బరి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి బ్రతికి ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గంగరాజును స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

అసలు గంగరాజును తాళ్లతో కట్టివేసింది ఎవరు అనే దానిపై కొనసాగుతున్న విచారణ.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రీమేకే కానీ ఒరిజినల్ కంటే బాగుండి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చంటి సినిమా..