ఆ ప్రభుత్వాసుపత్రిని కబ్జా చేస్తున్న కుక్కలు.. పిక్స్ వైరల్
TeluguStop.com
మన దేశంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం చివరకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.
ఇక ప్రభుత్వ ఆస్పత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆఫీసర్లు, నిర్లక్ష్యం కారణంగా చాలా ఆస్పత్రుల్లో పరికరాలు పాడైపోతున్నాయి.
ఇక ఇలాంటి ఘటనల మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆస్పత్రుల సిబ్బంది మత్రం అస్సలు మారట్లేదు.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే ఇది కాస్తా మరింత నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఈజీగానే అర్థం అవుతోంది.మనకు తెలిసినంత వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరు ఉంటారు.
హా ఇంకెవరు రోగులు ఉంటారు ఇంకెవరు ఉంటారు అని అంటారా.అయితే మీరు చెప్పింది నిజమే అనుకోండి.
కానీ మేము చెప్పబోయే ఆస్పత్రిలో మాత్రం రాత్రి అయితే చాలు బెడ్ల మీద కుక్కలు దర్శనం ఇస్తాయి.
ఒకటి రెండు కాదండోయ్.చాలా కుక్కలు ఇలాగే బెడ్ల మీద సేద తీరుతుంటాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో ఉండే కమలరాజా ఆసుపత్రి లో జరిగే దారుణ మైన ఘటనలు అన్నీ ఇన్నీ కావు.
ఇక్కడ పేద ప్రజలకు అందాల్సిన సేవలు అందట్లేదు. """/" /
పైగా పేదలు ఉండే బెడ్ల మీద నిత్యం కుక్కలు ఉండటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
నిత్యం కుక్కలు వచ్చి బెడ్ల మీద కూర్చోవడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
ఇక కుక్కలు వచ్చి ఇలా బెడ్ల మీద కూర్చుంటే.రోగులు మాత్రం కింద కూర్చోవడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ ఆస్పత్రి సిబ్బంది మీద అందరూ మండిపడుతున్నారు.
Chiranjeevi : నాగబాబు విషయం లో చిరంజీవి ని హేళన చేసిన ఇండస్ట్రీ పెద్దలు…