అధిష్టానం పిలుపు.. హస్తినకు సోము వీర్రాజు..!
TeluguStop.com
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి పయనం అయ్యారు.పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయలుదేరారని తెలుస్తోంది.
ఈ మేరకు సుమారు మూడు రోజుల పాటు సోమువీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
హీరో రాజేంద్రప్రసాద్తో కాకుండా బాబు మోహన్తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?