ప్లాట్ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
TeluguStop.com
విజయవాడ( Vijayawada )లోని బస్టాండ్లో ప్రమాదం చోటుచేసుకుంది.ప్లాట్ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు( RTC Bus ) దూసుకొచ్చింది.
ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు./BR
మృతుల్లో కండక్టర్తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు.
12వ నంబర్ ప్లాట్ఫాం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు డ్రైవర్ బ్యాక్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే బస్సు దూసుకెళ్లింది అంటున్న .
జర్మనీ బీచ్లలో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?