చిరంజీవితో అదే సమస్య.. అందుకే అందరివాడు సినిమా ప్లాప్: శ్రీను వైట్ల

చిరంజీవితో అదే సమస్య అందుకే అందరివాడు సినిమా ప్లాప్: శ్రీను వైట్ల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలను చూశారు.

చిరంజీవితో అదే సమస్య అందుకే అందరివాడు సినిమా ప్లాప్: శ్రీను వైట్ల

అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీనువైట్ల అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే.

చిరంజీవితో అదే సమస్య అందుకే అందరివాడు సినిమా ప్లాప్: శ్రీను వైట్ల

ఇక ఈ స్టార్స్ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున అంచనాలను పెట్టుకుంటారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరివాడు.అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలబడింది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈ సినిమా విశేషాల గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ అందరివాడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం సినిమా కథ అని, ఆ కథలో తాను రచించలేదన్న విషయాన్ని శ్రీనువైట్ల తెలియజేశారు.

కథ సిద్ధంగా ఉంది వచ్చి డైరెక్ట్ చేయమంటే చేశానని అయితే అప్పటికే చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా శీను వైట్ల వెల్లడించారు.

అయితే మరి ఆ విషయాన్ని చిరంజీవిగారికి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న శ్రీనువైట్లకు ఎదురైంది.

"""/"/ ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక పెద్ద స్టార్.

ఆయనతో వచ్చిన సమస్య అది.అతను స్టార్ కావడం వల్ల అతను తిరిగి సమాధానం చెప్పలేమని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.

అలా 2005లో భూపతి రాజా అందించిన అందరివాడు సినిమా కథను తాను డైరెక్ట్ చేశానని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.

"""/"/ ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాల విషయానికొస్తే ఢీ సినిమా సీక్వెల్ గా మంచు విష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.