వేములవాడ పట్టణంలో జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిపై అదుపుతప్పి డివైడర్ ఎక్కిన స్వాముల వాహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి పై హనుమాన్ స్వాములు వాహనం అదుపుతప్పి డివైడర్ ఎక్కడంతో వాహనం లో ప్రయాణిస్తున్న 8 మంది హనుమాన్ స్వాములకు గాయాలు అయ్యాయి.

రేపు కొండగట్టు లో హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ రాజన్న ను దర్శనం చేసుకున్న హనుమాన్ స్వాములు కొండగట్టు కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?