ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు
TeluguStop.com
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఇజ్రాయెల్ పైనా రాకెట్లతో హమాస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో నలుగురు ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది.
కాగా సుమారు ఐదు వేల రాకెట్లను హమాస్ మలిటెంట్లు ప్రయోగించారని తెలుస్తోంది.
దాసరి, కృష్ణంరాజుకు మధ్య పెద్ద గొడవ.. ఆయన్ను తీసేసి కృష్ణకు ఛాన్స్..?