Bandi Sanjay : బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో( Prajahita Yatra ) ఉద్రిక్తత నెలకొంది.

భీమదేవరపల్లి మండలం వంగరలో( Vangara ) బండి సంజయ్ కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి జరిగింది.

అనంతరం బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ప్రజాహిత యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని """/" / బండి సంజయ్ పోలీసులను కోరారు.

కావాలనే తమ యాత్రను కాంగ్రెస్( Congress ) అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.గత కొన్ని రోజులుగా బండి సంజయ్, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఈ క్రమంలోనే నిన్న రాముపపల్లిలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.