అమరావతి కృష్ణయ్యపాలెంలో ఉద్రిక్తత

అమరావతిలోని కృష్ణయ్యపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ సెంటు భూములను సిద్ధం చేస్తుంది.

ప్రభుత్వం అందిస్తున్న పేదలు అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి భూములను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫెన్సింగ్ ను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారుల జేసీబీలను రైతులు అడ్డుకున్నారు.

అధికారులకు, రైతులకు మధ్య వివాదం చెలరేగింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయండి!