విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..!
TeluguStop.com
విశాఖ నగరంలోని( Visakhapatnam ) గంగవరం పోర్టు( Gangavaram Port ) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తమకు న్యాయం చేయాలంటూ కాంట్రాక్టు కార్మికులు( Contract Workers ) నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే జీతాలు పెంచాలని, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోర్టు వద్ద కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేయరాదని కార్మికులకు పోలీసులు సూచించారు.
ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది.
జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!