హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ నేతలు ప్రయత్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ నాయకులు యత్నించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలు అయినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ఎవరు పెద్ద అంటే?