చిత్తూరు జిల్లా పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తత
TeluguStop.com
చిత్తూరు జిల్లా పుంగనూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ నివాసాన్ని పోలీసులు భారీగా చుట్టుముట్టారు.
రామచంద్ర యాదవ్ ను ఆవులపల్లి ప్రాజెక్టుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులతో రామచంద్రయాదవ్ వాగ్వివాదానికి దిగారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Casimba Bonuses And Promotions: A Value Breakdown For NZ Players