తెలుగు ఎన్ ఆర్ ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.క్షమాపణలు చెప్పిన అమెరికా ప్రథమ మహిళ/h3p """/"/ లాటిన్ అమెరికా ప్రజలను టాకోలతో పోల్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడన్ క్షమాపణలు చెప్పారు.

  H3 Class=subheader-style2.డల్లాస్ లో సాహితీ సదస్సు/h3p   ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ఆధ్వర్యంలో డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి  స్థానిక నోవై వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సును '' వెయ్యేళ్ల నన్నయ నూరేళ్ల నందమూరి '' పేరుతో   నిర్వహించారు.

  H3 Class=subheader-style3.హైదరాబాద్ డాక్టర్ కి లండన్ లో అరుదైన గౌరవం/h3p   """/"/ హైదరాబాద్ లోని కిమ్స్ - ఉషా లక్ష్మి సెంటర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ డైరెక్టర్ డాక్టర్ పి రఘురాం కు లండన్ లో అరుదైన గౌరవం దక్కింది.

ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆయనను గౌరవ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించింది.

  H3 Class=subheader-style4.శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే/h3p   శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే బాధ్యతలు స్వీకరించారు.

  H3 Class=subheader-style5.ఉద్యోగులను తొలగించి ఆఫీసు మూసివేసిన టెస్లా/h3p   """/"/ టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది.

ఆటో పైలెట్ టీం నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు, అమెరికాలోని ఒక ఆఫీసును కూడా మూసేసింది.

  H3 Class=subheader-style6.శ్రీలంక లో ఎమర్జెన్సీ/h3p   శ్రీలంకలో పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.

అలాగే టీవీ ప్రసారాలు నిలిపివేశారు.  H3 Class=subheader-style7.

గూగుల్ సీఈవో సంచలన ప్రకటన/h3p   """/"/ ప్రముఖ సెర్చ్ ఇంజన్ , టెక్ దిగ్గజం గూగుల్ ఫ్రెషర్ కు షాక్ ఇచ్చింది.

సంస్థలో ఇకపై కొత్త ఉద్యోగాలు ఉండబోవని ప్రకటించింది.  H3 Class=subheader-style8.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ధూంధాం 2022 '/h3p   కెనడాలోని '' తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా '' ధూమ్ ధామ్ 2022'' కార్యక్రమాన్ని నిర్వహించారు.

  H3 Class=subheader-style9.ఎలెన్ మాస్క్ పై ట్విట్టర్ దావా/h3p   """/"/ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదారణ పొందిన ట్విట్టర్ కొనుగోలు నుంచి టెస్లా సీఈఓ ఎల్ఎన్ మాస్క్ వెనక్కి తగ్గడం తో ఆయనపై ట్విట్టర్ దావా వేసింది.

ఒక్కరోజే ట్విట్టర్ షేర్లు 11.3 శాతం తగ్గిపోయాయి.

  H3 Class=subheader-style10.పాక్ లో ఆకస్మిక వరదలు.

68 మంది మృతి/h3p   పాకిస్తాన్ లో కొండపోత వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అక్కడ ఆకస్మిక వరదల కారణంగా 68 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.