టెక్సాస్ కాల్పుల్లో తెలుగు యువతి మృతి

అమెరికా టెక్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వారిలో తెలుగు యువతి ఉందని తెలుస్తోంది.

మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ గుర్తించింది.ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య ఫర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నారు.

అయితే నిన్న టెక్సాస్ మాల్ ప్రాంతంలో దుండగుడు ఇష్టారీతిన జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య సహా తొమ్మిది మంది మృతిచెందారని ఎఫ్బీఐ నిర్ధారించింది.

ఎంబీబీఎస్ ప్రవేశాలు.. ఎన్ఆర్ఐ కోటా నిబంధనల్ని సవరించిన పంజాబ్ సర్కార్