ఆయన తన సుఖం కోసం వేరే వాళ్ళ బట్టలు విప్పేస్తాడంట….

ప్రస్తుత కాలంలో ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా మాధ్యమాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ "ఆర్నబ్" అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

అయితే ఇందులో తన చిత్రంలో ఆర్నబ్ తన సుఖం కోసం వేరే వాళ్ళ బట్టలు విప్పుతాడని, కానీ వేశ్య మాత్రం  ఇతరుల సుఖం కోసం తన బట్టలు విప్పుతుందని అదే తేడా అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసాడు.

దీంతో కొందరు ఈ ట్వీట్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్  చేస్తున్నారు.

అంతేకాక ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ కోసం  ఓ జర్నలిస్ట్ మరియు న్యూస్ రీడర్ ఎంతటికైనా తెగిస్తాడని అతడి జీవిత గాధ ఆధారంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నాడని పలు వార్తలు వినిపిస్తున్నాయి.

 అంతేకాకుండా గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఆర్నబ్ న్యూస్ ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మర్డర్, థ్రిల్లర్ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇప్పటికే మర్డర్ అనే చిత్ర విడుదలను వాయిదా వేయాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఈ చిత్రం విడుదలపై కొంతమేర సందిగ్దత నెలకొంది.

దొందు దొందే.. జనాలను, మీడియాను పిచ్చోళ్లను చేయడానికి మాత్రమే పనికొస్తాయి