నల్లగొండ జిల్లా:దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు.
అయితే మధ్యం తాగే వారి శాతం తగ్గిందని మంత్రి తెలిపారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో ఏపీలో 35 శాతం,తెలంగాణలో 54 శాతం మంది మధ్యం సేవించేవారని పేర్కొంది.
2019-21లో ఏపీలో 31 శాతం,తెలంగాణలో 50శాతానికి తగ్గిందని తెలిపింది.
బహిరంగంగా కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్