బండి సంజయ్‎పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎పై స్టేట్ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుంది.ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డీజీపీకి మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంతకు తెగించార్రా .. ఫోన్ చేసుకొని ఇస్తానిని చెప్పి..?