తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్.

అనంతరం బ్రిడ్జి వద్ద గల అమరవీరుల స్థూపానికి కౌన్సిలర్లు నాయకులతో కలిసి నివాళులు అర్పించారు.

పట్టణ రూరల్ సెస్ కార్యాలయాలలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలలో కమిషనర్ ,వైస్ చైర్మన్ ,సెస్ డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు కోఆప్షన్ సభ్యులు,నాయకులు,పట్టణ ప్రముఖులు,అధికారులు, మున్సిపల్,సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రూటు మార్చిన శ్రీలీల.. త్వరలో ఆ ప్రేక్షకుల ముందుకు..