తెలంగాణ ఫలితాలే ఏపీలో పునరావృతం..: సీపీఐ నారాయణ

సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏపీలోనూ పునరావృతం కాబోతున్నాయని తెలిపారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయమని నారాయణ పేర్కొన్నారు.నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగం లేదని వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్ మార్చకపోవడం వలన ఓడిపోగా.ఏపీలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లను మార్చడం వలన ఓటమి చెందుతారని పేర్కొన్నారు.

కావున ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు.

దొందు దొందే.. జనాలను, మీడియాను పిచ్చోళ్లను చేయడానికి మాత్రమే పనికొస్తాయి