జానారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందంటున్న నేతలు.. !

జానారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందంటున్న నేతలు !

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ని ఎన్నిక చేసినప్పటి నుండి ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవట.

జానారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందంటున్న నేతలు !

కానీ ఇక్కడొక సమస్య వచ్చిపడింది.అదేమంటే.

జానారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందంటున్న నేతలు !

రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడం కొందరికి ఆమోదయోగ్యం అవగా, మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట.

ఇక ఎవరి బాధ వారికుండగా గులాభి బాస్‌ను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి వల్లే అవుతుందని భావించిన అధిష్టానం ఎవరు ఏమనుకుంటే ఏంటని ఈ నిర్ణయం తీసుకుందట.

ఇకపోతే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఒక్కొక్కరిని కలుసుకుంటు వస్తున్నారట.

ఈ క్రమంలో గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.

జానారెడ్డిని కలిశారు.అనంతరం శాననమండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు.

"""/"/ ఇక రేవంత్ రెడ్డి నియామకంపై స్పందించిన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించి అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుందని వెల్లడించారు.

అతడు సినిమాకు మహేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా… ఇన్నేళ్లకు బయటపెట్టిన మురళీమోహన్!

అతడు సినిమాకు మహేష్ ఫస్ట్ ఛాయిస్ కాదా… ఇన్నేళ్లకు బయటపెట్టిన మురళీమోహన్!