తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు మాసబ్ ట్యాంక్ లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలను ప్రకటించారు.ఇంజనీరింగ్ విభాగంలో విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ క్రమంలో ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ Https://eamcet.tsche.

Ac!--in/ లో ఫలితాలను చూసుకోవచ్చు.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!