తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) ఢిల్లీ పోలీసులు( Delhi Police ) సమన్లు జారీ చేశారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారని తెలుస్తోంది.

ఈ మేరకు వచ్చే నెల ఒకటోవ తేదీ లోపు వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

"""/" / అయితే రిజర్వేషన్లు( Reservations ) రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఉన్న ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేయగా.ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై ఐఎఫ్ఎస్ఓ దర్యాప్తు చేపట్టింది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?