కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.విద్యాసాగర్ రెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి.
విద్యాసాగర్ రెడ్డి( P Vidyasagar Reddy )రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడే మొక్కు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు స్వామివారి మండపంలో వేదోక్త ఆశీర్వచనము చేశారు.ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ ( Alli Shankar )లడ్డు ప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటం అందజేశారు.
వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవద్దు.. జో బైడెన్కు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి